Author name: Team Vaddepally

BJP Family Members from Kukatpally Constituency Join PM Modi’s Open House: A Show of Solidarity

ప్రధాని నరేంద్ర మోది గారి భారీ భహిరంగ సభకు భారీ సంఖ్యలో పాల్గొన్న కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం. #vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjppartyoffice

Massive Rally in Telangana Welcomes Prime Minister Narendra Modi – A Triumph for BJP Workers

మన ప్రియతమ నాయకుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి తెలంగాణ పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నా ఆధ్వర్యంలో సుమారు వందకు పైగా కార్లతో భారీ ర్యాలీగా వెళ్లడం జరిగింది. కాషాయ జెండాల రెపరెపలతో సాగిన ఈ భారీ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పట్ల అభిమానంతో నరేంద్ర మోదీ గారి బహిరంగ సభకు తరలిన కూకట్ పల్లి నియోజకవర్గ …

Massive Rally in Telangana Welcomes Prime Minister Narendra Modi – A Triumph for BJP Workers Read More »

Massive Rally Marks Hon’ble PM Modi’s Visit to Telangana for BJP Public Meeting in Secunderabad

గౌరవనీయ భారత ప్రధాని, మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు కూకట్ పల్లి నుంచి వంద కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరడం జరిగింది. కాషాయ జెండాల రెపరెపలతో బయలుదేరిన ఈ ర్యాలీకి కూకట్ పల్లి లో జెండా ఊపి ప్రారంభించాను. ప్రధాని మోదీని సభలో పెద్ద ఎత్తున పాల్గొని, ఈ భారీ బహిరంగ సభను …

Massive Rally Marks Hon’ble PM Modi’s Visit to Telangana for BJP Public Meeting in Secunderabad Read More »

Vande Bharat train will run between Secunderabad and Tirupati

సికింద్రాబాద్‌ – తిరుపతి నగరాల మధ్య నడవబోయే వందే భారత్ రైలు ను ప్రారంభించి, స్టేషన్ పునర్నిర్మాణంతోపాటు పలు అభివద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడానికి నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న మన గౌరవనీయ ప్రధాన మంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ తరఫున ఇదే మా స్వాగత సుమాంజలి. ప్రధాన మంత్రి పర్యటన విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జై బీజేపీ.. జైహింద్. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ …

Vande Bharat train will run between Secunderabad and Tirupati Read More »

Shri Mangal Pandey on his death anniversary

Millions of salutes to the pioneer of the Indian freedom movement and the great hero of the revolution of 1857, Amar Shaheed Shri Mangal Pandey on his death anniversary. The saga of your dedication towards the nation will always be alive in our memories. #mangalpandey#shrimangalpandey#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally

Free Health Camp 3rd day

ప్రస్తుతం ఆధునిక పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులతో చాలా మంది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది ఏమాత్రం సరికాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లు ముందు మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య ఖర్చులు భారమవతున్న ఈ కాలంలో పేదవారికి కూడా ఎంతో కొంత సహాయపడాలనే సంకల్పంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో నెల రోజులు పాటు కేబీకే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మరియు జేసీఐ సూపర్ హైదరాబాద్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు …

Free Health Camp 3rd day Read More »

Good Friday

On #GoodFriday, let the spirit of compassion, forgiveness and empathy guide our path. Let there be kindness, peace and humanity, all around us. #vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#bjpkukatpally#bjpparty#vrrforkukatpally

World Health Day 

#WorldHealthDay is celebrated to highlight importance of making our health a priority. We will be able to handle other aspects of our life efficiently only when we are healthy.Eat healthy and stay healthy.#vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #bjpkukatpally #vrrforkukatpally

ఈ సంవత్సరం కూకట్ పల్లి వాస్తవ్యులు,భారతీయ జనతా పార్టీ నాయకులు చెరుకూరి మహేష్ గారికి దళిత రత్న అవార్డు అందుకున్న సందర్భంగా చెరుకూరి మహేష్ గారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించడం జరిగింది.

భారత్ మాతాకీ జై జై భీమ్ జై జై భీమ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారు అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడే షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల బిడ్డలకు మహనీయుల జన్మదినం సందర్భంగా దళిత రత్న పురస్కారం,ఈ సంవత్సరం కూకట్ పల్లి వాస్తవ్యులు,భారతీయ జనతా పార్టీ నాయకులు చెరుకూరి మహేష్ గారికి దళిత రత్న అవార్డు అందుకున్న సందర్భంగా చెరుకూరి మహేష్ గారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను …

ఈ సంవత్సరం కూకట్ పల్లి వాస్తవ్యులు,భారతీయ జనతా పార్టీ నాయకులు చెరుకూరి మహేష్ గారికి దళిత రత్న అవార్డు అందుకున్న సందర్భంగా చెరుకూరి మహేష్ గారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించడం జరిగింది. Read More »

Scroll to Top