Massive Rally Marks Hon’ble PM Modi’s Visit to Telangana for BJP Public Meeting in Secunderabad

గౌరవనీయ భారత ప్రధాని, మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు కూకట్ పల్లి నుంచి వంద కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరడం జరిగింది. కాషాయ జెండాల రెపరెపలతో బయలుదేరిన ఈ ర్యాలీకి కూకట్ పల్లి లో జెండా ఊపి ప్రారంభించాను. ప్రధాని మోదీని సభలో పెద్ద ఎత్తున పాల్గొని, ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మోదీజీ ప్రసంగంలోని ఆశయాలను, ఆకాంక్షలను విని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మనందరం అడుగులు వేయాలని ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నాను.

జై బీజేపీ.. జయహో మోదీజీ..

నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి.

#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjpparty#bjp4telangana

Narendra ModiBJP TelanganaBandi sanjay Bjp

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top