Vande Bharat train will run between Secunderabad and Tirupati

సికింద్రాబాద్‌ – తిరుపతి నగరాల మధ్య నడవబోయే వందే భారత్ రైలు ను ప్రారంభించి, స్టేషన్ పునర్నిర్మాణంతోపాటు పలు అభివద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడానికి నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న మన గౌరవనీయ ప్రధాన మంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ తరఫున ఇదే మా స్వాగత సుమాంజలి. ప్రధాన మంత్రి పర్యటన విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.

జై బీజేపీ.. జైహింద్.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

Narendra Modi

#swagatammodiji#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top