రవి కుమార్ యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి

శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు రవి కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు బుధావారం మసీదు బండలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రవి కుమార్ ఆహ్వానం మేరకు కూకట్ పల్లి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి, రవి కుమార్ యాదవ్ తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. …

రవి కుమార్ యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి Read More »

నూతన వధూవరులను (లతశ్రీ అరుణ్ కుమార్) ఆశీర్వదించిన -వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

జిల్లా వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు *వడ్డేపల్లి రాజేశ్వరరావు*, శ్రీమతి అండ్ శ్రీ జిల్లా పద్మావతి జిల్లా అనంతరావు గారి ఆహ్వానం మేరకు, ఈరోజు ఎన్.ఆర్.సి గార్డెన్స్ లో జరిగిన రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శ్రీమతి & శ్రీ లతశ్రీ అరుణ్ కుమార్ లను ఆశీర్వదించారు.🤝🤝💐💐 ఈ వేడుకలో జిల్లా శేఖర్, గుణాల వినోద్, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణ వ్రతానికి హాజరైన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

పాత్రికేయ మిత్రుడు, వీ6 వెలుగు రిపోర్టర్ లక్ష్మణ్ ప్రసాద్ గారి నివాసంలో వారి ఆహ్వానం మేరకు సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, వారి కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుడి ఆశీస్సులు అందాలని ప్రార్థించాను.– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

హిందూ ఏక్తా ర్యాలీ లో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కరీంనగర్ జిల్లా లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్రకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వాస్ శర్మ గారిని గారి తో పాటు బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ లోని అర్ & బి గెస్ట్ హౌస్ లో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు హిందూ ఏక్తా ర్యాలీ లో పాల్గొనడం …

హిందూ ఏక్తా ర్యాలీ లో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »

హిందూ ఏక్తా ర్యాలీ లో వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కరీంనగర్ జిల్లా లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్రకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వాస్ శర్మ గారిని గారి తో పాటు బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ లోని అర్ & బి గెస్ట్ హౌస్ లో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు హిందూ ఏక్తా ర్యాలీ లో పాల్గొనడం …

హిందూ ఏక్తా ర్యాలీ లో వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »

నూతన వధూవరులను (నవనీత వివాహం సాయికుమార్) ఆశీర్వదించిన -వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన శ్రీమతి జంగంపల్లి శోభ-‌కీ.శే. జంగపల్లి నర్సింహ గారల కుమర్తె నవనీత వివాహం సాయికుమార్ తో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి జంగంపల్లి కుటుంబం ఆహ్వానం మేరకు హాజరై, నూతన వధూవరూలకు శుభాకాంక్షలు తెలిపాను. వారి బంధం కలకాలం సంతోషంగా కొనసాగాలని ఆశీర్వదించాను.– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 🙏🕉️

సకల పీడలను తొలగించే ఆ అభయాంజనేయుడు సమస్త భూప్రపంచానికి ఎదురైన విపత్తును పారద్రోలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ… రాష్ట్ర ప్రజలందరికిహనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 🙏🕉️#HanumanJayanthi #vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally

నూతన వధూవరులను ( కృష్ణ చైతన్య అనూష) ఆశీర్వదించిన -వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం,భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారు వీరపనేని కుటుంబ సభ్యుల ఆహ్వానమెరకు నూతన వధూవరులు కృష్ణ చైతన్య అనూష గార్ల విందు కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Scroll to Top