Massive Rally in Telangana Welcomes Prime Minister Narendra Modi – A Triumph for BJP Workers

మన ప్రియతమ నాయకుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి తెలంగాణ పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నా ఆధ్వర్యంలో సుమారు వందకు పైగా కార్లతో భారీ ర్యాలీగా వెళ్లడం జరిగింది. కాషాయ జెండాల రెపరెపలతో సాగిన ఈ భారీ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పట్ల అభిమానంతో నరేంద్ర మోదీ గారి బహిరంగ సభకు తరలిన కూకట్ పల్లి నియోజకవర్గ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. పరేడ్ గ్రౌండ్ సభ సక్సెస్ తో కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అనే విశ్వాసం మరింత పెరిగింది.

జై బీజేపీ.. జయహో మోదీజీ..

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.

#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjppartyoffice

Narendra ModiBJP TelanganaBandi sanjay Bjp

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top