‘EAT STREET’ రెస్టారెంట్ ప్రారంభించిన బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు.

‘EAT STREET’ రెస్టారెంట్ ప్రారంభించిన బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు.

వివేకానంద నగర్ కాలనీ వాసులు సౌకర్యార్థం రుచి శుచికరమైన భోజనం అందివ్వాలనే ఉద్దేశ్యంతో మిత్రులు ఎర్రవెల్లి ప్రభాకర్ రావు కుమారుడు సాయి నితీష్ రావు మరియు కుమార్ ఏర్పాటు చేసిన Eat Street రెస్టారెంట్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథి గా బీజేపీ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర రావు గారు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.కస్టమర్ లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి రుచికరమైన ఆహారాన్ని అందించాలని అలాగే రెస్టారంట్ ను విజయవంతంగా నడిపించి మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్షణపల్లి సూర్యరావు, బిజెపి నాయకులు – కార్యకర్తలు కూకట్ పల్లి విలేకరులు తదితరులు పాల్గొన్నారు.
#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjpparty#bjp4telangana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top