జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది
అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగి.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు, దళిత జనోద్ధరణకు అవిరళ కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్. ఆయన జయంతి సందర్భంగా కూకట్ పల్లిలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. స్వాతంత్య్రోద్యమ నేతగా, సంస్కరణల వాదిగా, దళితుల ఉద్ధరణకు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అనిర్వచనీయం. స్వాతంత్య్రానంతరం దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం.. రాజకీయ, సామాజిక, చారిత్రక …
జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది Read More »









