Team Vaddepally

జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది

అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగి.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు, దళిత జనోద్ధరణకు అవిరళ కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్. ఆయన జయంతి సందర్భంగా కూకట్ పల్లిలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. స్వాతంత్య్రోద్యమ నేతగా, సంస్కరణల వాదిగా, దళితుల ఉద్ధరణకు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అనిర్వచనీయం. స్వాతంత్య్రానంతరం దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం.. రాజకీయ, సామాజిక, చారిత్రక …

జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది Read More »

అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా మూసాపేట్ 117 డివిజన్ లో నిరసన కార్యక్రమం చేపట్టాం. బండి సంజయ్ గారి అరెస్టును వ్యతిరేకిస్తూ కేసీఆర్ దిష్టి బొమ్మం దహనం చేయడం జరిగింది. బీజేపీ నాయకులు పట్ల బీఆరెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. ప్రభుత్వం తప్పులు చేస్తూ, వాటిని ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య. అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేదు. అతి త్వరలో కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. …

అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరు Read More »

బండి సంజయ్ అక్రమ అరెస్టు దుర్మార్గం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని కూకట్ పల్లి బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులును అరెస్టు చేయడం దుర్మార్గం. ఇదీ కేసీఆర్ ప్రభుత్వపు అహంకారపు చర్య. టీఎస్పీఎస్సీ, టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇలా బీజేపీ నాయకుల అరెస్టులకు పాల్పడుతోంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ …

బండి సంజయ్ అక్రమ అరెస్టు దుర్మార్గం Read More »

ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొండి

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం కేబీకే హాస్పిటల్ సౌజన్యంతో నేటి నుంచి వరుసగా 30 రోజులపాటు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాను. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మొదటి రోజు ఏవీబీ పురం పరిధిలో నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంప్ ని కేబీకే గ్రూప్ చైర్మన్ భరత్ కుమార్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏప్రిల్ 5 నుంచి మే 5 వరకు …

ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొండి Read More »

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల కోసం కేబీకే హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నేటి నుంచి 30 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాను. మొదటి రోజు ఏవీబీ పురం తలుపులమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్థానికులు అందరూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని మనవి చేస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు #VaddepallyRajeshwarrao #bjpkukatpally#KBKhospital#freehealthcheckup#freehealthcamp#Kukatpally

ఆయురారోగ్యాలతో ఇలాంటి ఫుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షింస్తున్నాను.

నా ఆత్మీయ మిత్రుడు, శ్రేయోభిలాషి జే పురేందర్ రెడ్డి గారి షష్టిపూర్తి సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. ఆయన నివాసంలో తన 6‌0వ జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా పురేందర్ రెడ్డి దంపుతులను శాలువాతో సత్కరించడం జరిగింది. పురేందర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి ఫుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షింస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం #VaddepallyRajeshwarrao …

ఆయురారోగ్యాలతో ఇలాంటి ఫుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షింస్తున్నాను. Read More »

స్టార్టప్ భారతంలో మహిళలకు ప్రాధాన్యత

స్టార్టప్ భారతంలో మహిళలకు ప్రాధాన్యత • స్టార్టప్ ఇండియా పోర్టల్ లో 5,88,612కి చేరిన యూజర్ల సంఖ్య. • 45 శాతం స్టార్టప్ కంపెనీలకు మహిళాలే ప్రాధాన్యత వహిస్తున్నారు. • ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు ఊతమిస్తోన్న కేంద్రం నిర్ణయాలు. – వడ్డేపల్లి రాజేశ్వర రావు బిజెపి సీనియర్ నాయకులు, కూకట్పల్లి నియోజకవర్గం #VaddepallyRajeshwarrao#BJPTelangana#BJPKukatpally

ఆలయాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న బిజెపి నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు.

బాలనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ కళ్యాణ్ నగర్ లో స్వయంభుగా వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయాల అభివృద్ధి పనుల కోసం, ఆలయ కమిటీ కోరిక మేరకు చేయూతనిచ్చిన బిజెపి నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మధు,ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర్లు,అనిల్ సురేందర్ రెడ్డి, రమేష్ ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. #vaddepallyrajeshwarrao#bjpkukatpally#bjpparty

Happy Mahavir Jayanti

On this auspicious occasion of Mahavir Jayanti, let’s take a moment to reflect on the teachings of Lord Mahavir and imbibe his message of living a life filled with kindness, compassion, and non-violence. Wishing you all a blessed Mahavir Jayanti! #vaddepallyrajeshwarrao#bjpkukatpally#bjpparty#MahavirJayanti

Scroll to Top