శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి చేతుల మీదుగా సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్స్ స్థానిక ప్రజలకు అందించడం జరిగింది

బాలనగర్ డివిజన్ పరిధిలోని ఐడిపిఎల్ ఇంద్రనగర్ బస్తీలో శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి చేతుల మీదుగా సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్స్ స్థానిక ప్రజలకు అందించడం జరిగింది, వీ.ఎన్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వారి అనుసంధానంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం, మగ పిల్లలకు కోసం పి.పి.ఎఫ్ అకౌంట్స్ మరియు 18 సంవత్సరాలు వయసు పైబడిన వారికోసం 10,00,000 లక్షల ప్రమాద బీమా పథకం, తన సొంత ఖర్చులతో కూకట్ పల్లి నియోజకవర్గంలోని నీరుపేద ప్రజల కోసం ఈ పథక లలో ఖాతాలు తెరిపించారు,పాస్ బుక్స్ అందుకున్న ప్రజలు చాలా సంతోషంగా మాట్లాడుతూ రాజేశ్వరరావు అన్నగారు మా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఇంత సహాయం చేసినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు, ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ అధ్యక్షుడు జీ.రమేష్ స్థానిక బిజెపి నాయకులు నాగరాజు, అనిల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top