వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల సత్యం ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కూకట్ పల్లి నియోజవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ కు చెందిన మిత్రుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల సత్యం ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలు, కూకట్ పల్లి నియోజకవర్గ సమస్యలు, ప్రజల ఇబ్బందుల గురించి చర్చించాం. అనంతరం సత్యంను శాలువాతో సన్మానించడం జరిగింది.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top