మిత్రుడు, కూకట్ పల్లి లోక్ సత్తా పార్టీ ప్రెసిడెంట్ అయిన వంశీ ప్రసాద్ ను అల్లాపూర్ డివిజన్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మిత్రుడు, కూకట్ పల్లి లోక్ సత్తా పార్టీ ప్రెసిడెంట్ అయిన వంశీ ప్రసాద్ ను అల్లాపూర్ డివిజన్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులు, స్థానిక సమస్యల గురించి కూలంకషంగా చర్చించాం. లోక్ సత్తా పార్టీ తరఫున ప్రజా సమస్యలపై వంశీ ప్రసాద్ పోరాడుతున్న తీరును అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top