మరోసారి మోడీ సర్కార్ – తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం అంటున్న బీజేపీ సీనయర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు.

దివార్ లిఖన్ అభియాన్ (గోడరత అభియాన్) కార్యక్రమంలో భాగంగా, ఈ కార్యక్రమ డివిజన్ ఇంచార్జ్ పెగుడ భాస్కర్ గారి అధ్యక్షతన కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని దయర్ గూడ శక్తి కేంద్రం బూత్ నంబర్ – 2లో నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొని మరోసారి మోడీ సర్కార్ – తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం, అంటూ గోడరాత రాయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మరోసారి మోడీ గారికి అవకాశం ఇయ్యాలంటూ అదే విధంగా తెలంగాణలో బిజెపి ప్రభుత్వాని గెలిపించాలని డబల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలని స్థానిక ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్శనపల్లి సూర్యరావు,డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు, రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యువమోర్చా నాయకులు అంకిన్ పల్లి సాయి కుమార్,జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు వినయ్, డివిజన్ నాయకులు రాజి రెడ్డి, కృష్ణప్రియ,శంకర్ రెడ్డి,మన్నె భాస్కర్,వెంకట్ రెడ్డి, దుర్గా ప్రసాద్ రావు, ప్రశాంత్ రావు,రామకృష్ణ,శ్రీనివాస్ యువమోర్చా నాయకులు శ్రీధర్, నారాయణ, అభినయ్, టింకు, నవీన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top