నూతన వధూవరులు యోగానంద్ – ఛాయా రవళి దుర్గాదేవిలను ఆశీర్వదించారు

తిరుమల తిరుమతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు శనివారం షాపూర్ నగర్ లోని శుభం హోటల్ లో శనివారం జరిగిన కూకట్ పల్లి వ్యాస్తవ్యులు ఆర్యవల్లి గోకర్ణ కేశవాచార్యులు – కమల కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు యోగానంద్ – ఛాయా రవళి దుర్గాదేవిలను ఆశీర్వదించారు. వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

#BJPTelangana#BJPkukatpally#vaddepallyrajeshwarrao#ttdadvisor

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top