కూకట్ పల్లి రజక సంఘం నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గారి తల్లి నాగమణి గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో వారి కుటుంబాన్ని పరామర్శించి, రేపు దశదిన కర్మ కోసం నా వంతుగా రూ. పదివేల ఆర్థికసాయం అందించడం జరిగింది.

కూకట్ పల్లి రజక సంఘం నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గారి తల్లి రామన్నగారి నాగమణి గారు స్వర్గస్తులై తొమ్మిది రోజులు గడిచి రేపు దశదిన కర్మ సందర్భంగా, విషయం తెలుసుకున్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీవడ్డేపల్లి రాజేశ్వరరావు గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి, వారి తల్లి మరణం పట్ల చింతిస్తూ సానుభూతితో సంతకం తెలియజేశారు, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందజేసి అన్నివేళలా ఆకుటుంబానికి అండగా ఉంటామని బాధపడకూడదు అని అన్నారు.

#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjpparty#bjp4telangana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top