కూకట్ పల్లి నియోజవర్గ ప్రజలకు ముఖ్య గమనిక..

మన కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానుల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సర, ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ కార్యాలయం ద్వారా ప్రతి రోజూ అందుబాటులో ఉంటూ, నియోజవర్గ ప్రజల సమస్యలు వింటూ పోరాటానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు అందరూ ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పేరుపేరునా ఆహ్వానిస్తున్నాను.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top