కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ ప్రగతి నగర్ లో బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 100 యువకులు శనివారం రాత్రి నా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ ప్రగతి నగర్ లో బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 100 యువకులు శనివారం రాత్రి నా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను. ఆరునెలలు కార్యకర్తలంతా కష్టపడి బీజేపీ విధానాలను, బీఆరెస్ వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో చేరినవారందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో వంశీ నేత, సాయిక్రిష్ణ, గ్రీష్మంత్, రాజీవ్, అఖిల్, చైతన్య, రవితేజ, వినీత్, అభినయ్, వరుణ్, తిరుపతి, లోకేష్, మురళి, వాసు, చింటు, శ్రావణ్, అరవింద్, జగన్, చందు, రాకేశ్, విశాల్ తదితరులు ఉన్నారు.
-వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.
#vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpkukatpally #kukatpallyconstituency #bjpparty #bjp4telangana #bjp #bjptelangana #partyjoining #party #bjpindia #kukatpally #hyderabad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top