కూకట్ పల్లి నియోజకవర్గంలోని చైతన్య నగర్, సుమిత్రా నగర్ లో కొలువైన శ్రీశ్రీశ్రీ నాగదేవత అమ్మవారి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నుంచి ఆహ్వానం అందుకోవడం జరిగింది.

కూకట్ పల్లి నియోజకవర్గంలోని చైతన్య నగర్, సుమిత్రా నగర్ లో కొలువైన శ్రీశ్రీశ్రీ నాగదేవత అమ్మవారి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నుంచి ఆహ్వానం అందుకోవడం జరిగింది. బుధవారం జరిగే ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వేడుకలకు ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు నర్సయ్య, బాలరాజు, ఆలయ అర్చకులు నటరాజరామ కష్ణ శర్మలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjpparty#bjp4telangana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top