కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో శివాలయం అభివృద్ధి నిమిత్తం నా వంతుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో శివాలయం అభివృద్ధి నిమిత్తం నా వంతుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఆలయం నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తయి మహాదేవుడి ఆశీస్సులు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి, మాధవరెడ్డి, సంతోష్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రాజు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం
#vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpkukatpally #bjpparty #BJP4Telangana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top