ఈ సంవత్సరం కూకట్ పల్లి వాస్తవ్యులు,భారతీయ జనతా పార్టీ నాయకులు చెరుకూరి మహేష్ గారికి దళిత రత్న అవార్డు అందుకున్న సందర్భంగా చెరుకూరి మహేష్ గారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించడం జరిగింది.

భారత్ మాతాకీ జై

జై భీమ్ జై జై భీమ్

ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారు అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడే షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల బిడ్డలకు మహనీయుల జన్మదినం సందర్భంగా దళిత రత్న పురస్కారం,ఈ సంవత్సరం కూకట్ పల్లి వాస్తవ్యులు,భారతీయ జనతా పార్టీ నాయకులు చెరుకూరి మహేష్ గారికి దళిత రత్న అవార్డు అందుకున్న సందర్భంగా చెరుకూరి మహేష్ గారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అద్వానీ సూర్యారావు గారు,ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అక్కినపల్లి సాయికుమార్ గారు,కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు అనంత నాగరాజు గారు, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, విశాల్, పుప్పాల భాస్కర్,సాయి సూర్య,దారా సాయి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
#VaddepallyRajeshwarrao
#bjpkukatpally#vrrforkukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top