అభిలాష్ అనే యువకుడు మనస్థాపంతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. మంచి సహృదయంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లను పరామర్శించి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది

భారతీయ జనతా పార్టీ బాలనగర్ 120 డివిజన్ అధ్యక్షులు జి.ఆర్.రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేయించుకొని మరియు మెడిసిన్ తీసుకోవడం జరిగింది. మంచి సహృదయంతో ప్రజలు వినియోగించుకున్నారు.
అలాగే అభిలాష్ అనే యువకుడు మనస్థాపంతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. మంచి సహృదయంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లను పరామర్శించి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మీకు అండగా నేనుంటాను మా పార్టీ కార్యకర్తల్లో ఉంటారు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన మాకు చెప్పండి అని మాట ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్తూరి రమేష్ గారు, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఏ లక్ష్మణ్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు శివరంజని గారు, యువ నాయకులు దంగల్ సాయి గారు, బచ్చేందర్ సింగ్ గారు, బీజేవైఎం మధుగారు, తదితర నాయకురాలు నాయకులు పాల్గొనడం జరిగింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top