Team Vaddepally

దాసాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ ఆహ్వనం అందుకున్న వడ్డేపల్లి

కూకట్ పల్లి లో శ్రీశ్రీశ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానము 17 వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11 నుంచి 14 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. హనుమజ్జయంతి, పవిత్రోత్సవాల్లో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ.. బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావును ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం వడ్డేపల్లి నివాసానికి వచ్చి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొంటానని రాజేశ్వర్ రావు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో, కమిటీ ఆధ్వర్యంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ …

దాసాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ ఆహ్వనం అందుకున్న వడ్డేపల్లి Read More »

బిజెపి కార్యకర్త మిత్రుడు అఖిల్ ముదిరాజు గారి రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు.

బిజెపి కార్యకర్త మిత్రుడు అఖిల్ ముదిరాజు గారి రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, నిన్న రాత్రి ఎర్రగడ్డ లోని పీకాక్ గార్డెన్స్ లో జరిగిన అఖిల్ ముదిరాజు గారి రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అభినందించి💐💐💐 ఆశీర్వదించారు.

శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి చేతుల మీదుగా సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్స్ స్థానిక ప్రజలకు అందించడం జరిగింది

బాలనగర్ డివిజన్ పరిధిలోని ఐడిపిఎల్ ఇంద్రనగర్ బస్తీలో శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి చేతుల మీదుగా సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్స్ స్థానిక ప్రజలకు అందించడం జరిగింది, వీ.ఎన్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వారి అనుసంధానంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం, మగ పిల్లలకు కోసం పి.పి.ఎఫ్ అకౌంట్స్ మరియు 18 సంవత్సరాలు వయసు పైబడిన వారికోసం 10,00,000 …

శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి చేతుల మీదుగా సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్స్ స్థానిక ప్రజలకు అందించడం జరిగింది Read More »

భచ్చందేర్ సింగ్ సోదరుని కుమారుని వివాహ వేడుకలో వారి ఆహ్వానం మేరకు పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

మిత్రుడు, వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి శ్రేయోభిలాషి భచ్చందేర్ సింగ్ సోదరుని కుమారుని వివాహ వేడుకలో వారి ఆహ్వానం మేరకు పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారు, సురారంలోని భీమాగార్డెన్స్ లో జరిగిన సత్వంత్ సింగ్ మరియు సంగీతకౌర్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అభినందించి ఆశీర్వదించారు.

మిత్రుడు, బిజెపి నాయకులు జి. సతీష్ కుమార్ గారు, ఘన విజయం సాధించిన సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు.

ఫతేనగర్ డివిజన్ పరిధిలోని సమతా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో మిత్రుడు, బిజెపి నాయకులు జి. సతీష్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీగా నరసింహ గారు, ఘన విజయం సాధించిన సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, వారి నివాసానికి వెళ్లి సతీష్ కుమార్ గారిని అభినందిస్తూ శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు, ఏలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా స్వచ్ఛందంగా గెలిచినటువంటి ఎన్నిక అని తెలియజేస్తూ, సతీష్ కుమార్ పై …

మిత్రుడు, బిజెపి నాయకులు జి. సతీష్ కుమార్ గారు, ఘన విజయం సాధించిన సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు. Read More »

బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో దివార్ లిఖన్ అభియాన్ (గోడరత అభియాన్)

దివార్ లిఖన్ అభియాన్ (గోడరత అభియాన్) కార్యక్రమంలో భాగంగా, ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గ పాలక్ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి విజయశాంతి గారు ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా గాంధీ పురం బస్తీలో జరిగిన కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా విచ్చేసి డివిజన్ లో పలుచోట్ల మరోసారి మోడీ సర్కార్ తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం అంటూ కమలం పువ్వు గుర్తుతో వాల్ రైటింగ్ పెయింట్ చేశారు,ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి గారితో …

బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో దివార్ లిఖన్ అభియాన్ (గోడరత అభియాన్) Read More »

చిత్తరమ్మా ఆలయం వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

చిత్తరమ్మా ఆలయం వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు – నూకాంబికా దేవికి ప్రత్యేక పూజలు – రాజేశ్వర్ రావును సత్కారించిన ఆలయ కమిటీ కూకట్ పల్లి లోని చిత్తరమ్మా దేవాలయంలో శ్రీశ్రీశ్రీ నూకాంబికా మాత ఉత్సవాల్లో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డెపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కిషన్ ప్రసాద్, వైస్ చైర్మన్ …

చిత్తరమ్మా ఆలయం వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »

కూకట్ పల్లి కి చెందిన శ్రీ ఎం నర్సింగ రావు శ్రీమతి వరలక్ష్మి గారి కుమార్తె అశ్విని వివాహం నరేష్ తో ఆదివారం కేవీఆర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరిగింది

నూతన వధూవరులను ఆశీర్వదించిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు కూకట్ పల్లి కి చెందిన శ్రీ ఎం నర్సింగ రావు శ్రీమతి వరలక్ష్మి గారి కుమార్తె అశ్విని వివాహం నరేష్ తో ఆదివారం కేవీఆర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. వధువు కుటుంబం ఆహ్వానం మేరకు ఈ వివాహ వేడుకకు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డెపల్లి రాజేశ్వర్ రావు హాజరయ్యారు. వివాహనంతరం నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వివాహ బంధం కలకాలం సంతోషంగా సాగాలని ఆశీర్వదించారు. …

కూకట్ పల్లి కి చెందిన శ్రీ ఎం నర్సింగ రావు శ్రీమతి వరలక్ష్మి గారి కుమార్తె అశ్విని వివాహం నరేష్ తో ఆదివారం కేవీఆర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరిగింది Read More »

Scroll to Top