Author name: Team Vaddepally

కూకట్ పల్లి నియోజకవర్గంలో 30 రోజులపాటు నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాల్లో భాగంగా మంగళవారం 5వ రోజు ఫతే నగర్ లో ఏర్పాటు చేసిన క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది.

కూకట్ పల్లి నియోజకవర్గంలో 30 రోజులపాటు నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాల్లో భాగంగా మంగళవారం 5వ రోజు ఫతే నగర్ లో ఏర్పాటు చేసిన క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరానికి స్థానికుల పెద్ద ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు సిఫార్సు చేసిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి రోజు నిర్వహించే ఈ ఫ్రీ హెల్త్ క్యాంపులను ఆయా కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని …

కూకట్ పల్లి నియోజకవర్గంలో 30 రోజులపాటు నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాల్లో భాగంగా మంగళవారం 5వ రోజు ఫతే నగర్ లో ఏర్పాటు చేసిన క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది. Read More »

కూకట్ పల్లి నియోజకవర్గంలోని చైతన్య నగర్, సుమిత్రా నగర్ లో కొలువైన శ్రీశ్రీశ్రీ నాగదేవత అమ్మవారి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నుంచి ఆహ్వానం అందుకోవడం జరిగింది.

కూకట్ పల్లి నియోజకవర్గంలోని చైతన్య నగర్, సుమిత్రా నగర్ లో కొలువైన శ్రీశ్రీశ్రీ నాగదేవత అమ్మవారి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నుంచి ఆహ్వానం అందుకోవడం జరిగింది. బుధవారం జరిగే ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వేడుకలకు ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు నర్సయ్య, బాలరాజు, ఆలయ అర్చకులు నటరాజరామ కష్ణ శర్మలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, …

కూకట్ పల్లి నియోజకవర్గంలోని చైతన్య నగర్, సుమిత్రా నగర్ లో కొలువైన శ్రీశ్రీశ్రీ నాగదేవత అమ్మవారి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నుంచి ఆహ్వానం అందుకోవడం జరిగింది. Read More »

కె.పి.హెచ్.బి. డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గంధం రాజు గారి సతీమణి కీ.శే. గంధం నిర్మల గారు ఇటీవల పరమపదించారు. ఈ మేరకు సోమవారం ఆమె దశదిన కర్మను స్థానిక కేపీహెచ్ బీ ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది.

కె.పి.హెచ్.బి. డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గంధం రాజు గారి సతీమణి కీ.శే. గంధం నిర్మల గారు ఇటీవల పరమపదించారు. ఈ మేరకు సోమవారం ఆమె దశదిన కర్మను స్థానిక కేపీహెచ్ బీ ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై నిర్మల గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, రాజు గారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ …

కె.పి.హెచ్.బి. డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గంధం రాజు గారి సతీమణి కీ.శే. గంధం నిర్మల గారు ఇటీవల పరమపదించారు. ఈ మేరకు సోమవారం ఆమె దశదిన కర్మను స్థానిక కేపీహెచ్ బీ ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది. Read More »

నిరంతరాయంగా 4వ రోజుకి చేరిన వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఉచిత వైద్య శిబిరం

నిరంతరాయంగా 4వ రోజుకి చేరిన వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఉచిత వైద్య శిబిరం ఈ రోజు కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ రమేష్ గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అద్వానీ సూర్యారావు గారు,బిజెపి సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి,జిల్లా ఎస్సీ మోర్చ కార్యదర్శి మూర్చ కొత్తూరు రమేష్,అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనర్ కల్పన,మహిళా మోర్చా …

నిరంతరాయంగా 4వ రోజుకి చేరిన వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఉచిత వైద్య శిబిరం Read More »

Eat Street రెస్టారెంట్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథి గా బీజేపీ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర రావు గారు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

‘EAT STREET’ రెస్టారెంట్ ప్రారంభించిన బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు. వివేకానంద నగర్ కాలనీ వాసులు సౌకర్యార్థం రుచి శుచికరమైన భోజనం అందివ్వాలనే ఉద్దేశ్యంతో మిత్రులు ఎర్రవెల్లి ప్రభాకర్ రావు కుమారుడు సాయి నితీష్ రావు మరియు కుమార్ ఏర్పాటు చేసిన Eat Street రెస్టారెంట్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథి గా బీజేపీ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర రావు గారు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.కస్టమర్ లకు ఎలాంటి …

Eat Street రెస్టారెంట్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథి గా బీజేపీ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర రావు గారు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. Read More »

ఆంధ్రభూమి దినపత్రిక రిపోర్టర్ మిత్రుడు భూమి శ్రీనివాస్ రెడ్డి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఆంధ్రభూమి దినపత్రిక రిపోర్టర్ మిత్రుడు భూమి శ్రీనివాస్ రెడ్డి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. రిపోర్టర్ గా ప్రజా సమస్యలపై మరిన్ని కథనాలు రాసి వాటి పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తూ పాత్రికేయ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.హ్యాపీ బర్త్ డే భూమి శ్రీనివాస్ రెడ్డి. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjpparty#bjp4telangana

‘EAT STREET’ రెస్టారెంట్ ప్రారంభించిన బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు.

‘EAT STREET’ రెస్టారెంట్ ప్రారంభించిన బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు. వివేకానంద నగర్ కాలనీ వాసులు సౌకర్యార్థం రుచి శుచికరమైన భోజనం అందివ్వాలనే ఉద్దేశ్యంతో మిత్రులు ఎర్రవెల్లి ప్రభాకర్ రావు కుమారుడు సాయి నితీష్ రావు మరియు కుమార్ ఏర్పాటు చేసిన Eat Street రెస్టారెంట్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథి గా బీజేపీ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర రావు గారు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.కస్టమర్ లకు ఎలాంటి …

‘EAT STREET’ రెస్టారెంట్ ప్రారంభించిన బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు. Read More »

ఈ రోజున వివేకానంద నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో వినాయకుడి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

మనుషులను అనేక కష్టాల నుంచి గట్టెంక్కించే సంకట చతుర్థి నేడు. ఈ సందర్బంగా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున వివేకానంద నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో వినాయకుడి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించే అభిషేకం కార్యక్రమంలో స్థానికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.#vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpkukatpally #bjppartyoffice

Happy Easter 

On this special day,we extend our warmest Easter wishes to you and your loved ones. May you find happiness and fulfilment in all that you do, and may you always be surrounded by the love of God. #ester#happyester#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjppartyoffice

Scroll to Top