సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొండి: రాజేశ్వర్ రావు
బాలికలకు ఎస్.ఎస్.వై. స్కీం పాస్ బుక్ లు పంపిణీ చేసిన వడ్డేపల్లిఅమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు. కూకట్ పల్లి నియోజవర్గంలోని పలువురు బాలికలకు పోస్టాఫీస్ ద్వారా ఈ పథకంలో పాలసీ చేయించారు. ఈ సందర్భంగా గురువారం సుకన్య సమృద్ధి యోజన పాలసీ పాస్ బుక్ లను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. …
సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొండి: రాజేశ్వర్ రావు Read More »