Author name: Team Vaddepally

సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొండి: రాజేశ్వర్ రావు

బాలికలకు ఎస్.ఎస్.వై. స్కీం పాస్ బుక్ లు పంపిణీ చేసిన వడ్డేపల్లిఅమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు. కూకట్ పల్లి నియోజవర్గంలోని పలువురు బాలికలకు పోస్టాఫీస్ ద్వారా ఈ పథకంలో పాలసీ చేయించారు. ఈ సందర్భంగా గురువారం సుకన్య సమృద్ధి యోజన పాలసీ పాస్ బుక్ లను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. …

సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొండి: రాజేశ్వర్ రావు Read More »

గడప గడపకు బీజేపీ కార్యక్రమానికి విశేష స్పందన: వడ్డేపల్లి

కూకట్ పల్లి/ శేర్లింగంపల్లి: నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నేత రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా గడపగడపకు బీజేపీ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర బుధవారం ఈ పాదయాత్ర వివేకానంద నగర్ కాలనీకి చేరింది. కాలనీలో దాదాపు మూడు నుంచి నాలుగు రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది. బుధవారం గడప గడప కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి గారితో కలిసి పాల్గొని సంఘీభావం …

గడప గడపకు బీజేపీ కార్యక్రమానికి విశేష స్పందన: వడ్డేపల్లి Read More »

మరోసారి మోడీ సర్కార్ – తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం అంటున్న బీజేపీ సీనయర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు.

దివార్ లిఖన్ అభియాన్ (గోడరత అభియాన్) కార్యక్రమంలో భాగంగా, ఈ కార్యక్రమ డివిజన్ ఇంచార్జ్ పెగుడ భాస్కర్ గారి అధ్యక్షతన కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని దయర్ గూడ శక్తి కేంద్రం బూత్ నంబర్ – 2లో నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొని మరోసారి మోడీ సర్కార్ – తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం, అంటూ గోడరాత రాయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో …

మరోసారి మోడీ సర్కార్ – తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం అంటున్న బీజేపీ సీనయర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు. Read More »

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సెక్రటరీతో రాజేశ్వర్ రావు మాటామంతి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సెక్రటరీతో రాజేశ్వర్ రావు మాటామంతి కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ జనరల్ సెక్రటరీ త్రిలోక్ కపూర్ హైదరాబాద్ లో విచ్చేసిన సందర్భంగా ఆయణ్ని ఇంటికి ఆహ్వానించారు. వడ్డేపల్లి ఆహ్వానం మేరకు త్రిలోక్ కపూర్ బుధవారం ఉదయం రాజేశ్వర్ రావు నివాసానికి వచ్చారు. త్రిలోక్ కపూర్ కు రాజేశ్వర్ రావు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం …

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సెక్రటరీతో రాజేశ్వర్ రావు మాటామంతి Read More »

𝐖𝐨𝐫𝐥𝐝 𝐏𝐫𝐞𝐬𝐬 𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 𝐃𝐚𝐲!

𝐖𝐨𝐫𝐥𝐝 𝐏𝐫𝐞𝐬𝐬 𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 𝐃𝐚𝐲! #𝘞𝘰𝘳𝘭𝘥𝘗𝘳𝘦𝘴𝘴𝘍𝘳𝘦𝘦𝘥𝘰𝘮𝘋𝘢𝘺 𝘪𝘴 𝘤𝘦𝘭𝘦𝘣𝘳𝘢𝘵𝘦𝘥 𝘵𝘰 𝘳𝘦𝘮𝘪𝘯𝘥 𝘵𝘩𝘦 𝘸𝘰𝘳𝘭𝘥 𝘰𝘧 𝘵𝘩𝘦 𝘴𝘪𝘨𝘯𝘪𝘧𝘪𝘤𝘢𝘯𝘤𝘦 𝘰𝘧 𝘱𝘳𝘦𝘴𝘴 𝘧𝘳𝘦𝘦𝘥𝘰𝘮 𝘢𝘯𝘥 𝘵𝘩𝘦 𝘰𝘣𝘴𝘵𝘢𝘤𝘭𝘦𝘴 𝘫𝘰𝘶𝘳𝘯𝘢𝘭𝘪𝘴𝘵𝘴 𝘤𝘰𝘯𝘧𝘳𝘰𝘯𝘵 𝘪𝘯 𝘤𝘢𝘳𝘳𝘺𝘪𝘯𝘨 𝘰𝘶𝘵 𝘵𝘩𝘦𝘪𝘳 𝘥𝘶𝘵𝘪𝘦𝘴. #WorldPressFreedomDay2023#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#kukatpallyconstituency#bjpparty#bjp4telangana

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల సత్యం ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కూకట్ పల్లి నియోజవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ కు చెందిన మిత్రుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల సత్యం ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలు, కూకట్ పల్లి నియోజకవర్గ సమస్యలు, ప్రజల ఇబ్బందుల గురించి చర్చించాం. అనంతరం సత్యంను శాలువాతో సన్మానించడం జరిగింది.– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

Health camp day 7th

కూకట్ పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30 రోజుల ఉచిత వైద్య శిబిరాలు నేటికి 7వ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా గురువారం కూకట్ పల్లి రామాలయం వద్ద ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని సందర్శించి, వైద్యులతో మాట్లాడటం జరిగింది. స్థానికంగా హాజరయ్యే పేషెంట్లు, కాలనీ వాసలకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాను. కూకట్ పల్లి …

Health camp day 7th Read More »

మిత్రుడు, కూకట్ పల్లి లోక్ సత్తా పార్టీ ప్రెసిడెంట్ అయిన వంశీ ప్రసాద్ ను అల్లాపూర్ డివిజన్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మిత్రుడు, కూకట్ పల్లి లోక్ సత్తా పార్టీ ప్రెసిడెంట్ అయిన వంశీ ప్రసాద్ ను అల్లాపూర్ డివిజన్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులు, స్థానిక సమస్యల గురించి కూలంకషంగా చర్చించాం. లోక్ సత్తా పార్టీ తరఫున ప్రజా సమస్యలపై వంశీ ప్రసాద్ పోరాడుతున్న తీరును అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అల్లాపూర్ జనప్రియ నగర్ లో శ్రీరామాంజనేయ త్రి కోటేశ్వరాలయం నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది.

అల్లాపూర్ జనప్రియ నగర్ లో శ్రీరామాంజనేయ త్రి కోటేశ్వరాలయం నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈ మేరకు ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం చెక్కును అందజేశాను. దేవాలయం వీలైనంత త్వరగా పూర్తయి, భక్తులకు అందుబాటులోకి తేవాలని కమిటీ సభ్యులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ ఆచారి, మురళి నితిన్, నాకోడ్ ఆదిరెడ్డి రాములు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top