కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: వడ్డేపల్లి
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై కూకట్ పల్లి బీజేపీ తరఫున అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు, బీజేపీ రాష్ట్రవర్గ సభ్యులు అద్వానీ సూర్యారావుతో కలిసి పాల్గొన్నారు. భజరంగ్ దళ్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన కామెంట్లకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద …
కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: వడ్డేపల్లి Read More »