Author name: Team Vaddepally

మూసాపేట్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో డీసీకి వినతి పత్రం అందజేశాం

డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం మూసాపేటలో బీజేపీ కూకట్ పల్లి అసెంబ్లీ ఇంఛార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ దీక్ష నేడు ముగిసింది. అనంతరం బీజేపీ మేడ్చెల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీశ్ రెడ్డి, మాధవరం కాంతారావు, అర్సనపల్లి సూర్యారావు ఇతర బీజేపీ ముఖ్య నేతలతో శుక్రవారం మూసాపేట్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో డీసీకి వినతి పత్రం అందజేశాం. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు …

మూసాపేట్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో డీసీకి వినతి పత్రం అందజేశాం Read More »

Happy International Nurses day

To all the incredible nurses out there, I want to express my heartfelt gratitude for the work you do every day💕Thank you for all the sacrifices you make and for being the backbone of the healthcare system.#internationalnursesday #Nurses #vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bandisanjay #narendramodi #bjpkukatpally #kukatpallyconstituency #bjpparty #bjp4telangana #bjp #bjptelangana #bjpindia #kphb #hyderabad #telangana #india #kukatpally

ఛలో సంగారెడ్డి

వంచనకు గురైన నిరుద్యోగులకు అండగా.. బిజెపి ఆధ్వర్యంలో నిరుద్యోగుల మార్చ్… కలిసి రండి… కదిలి రండి… భారీ ర్యాలీలో భాగస్వామ్యం కండి. నిరుద్యోగమార్చ్ ను విజయవంతం చేయండి.#NirudyogaMarch #vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpkukatpally #bjpparty

పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులైన, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు

పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులైన, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు

రాజేశ్వర్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన 50 మంది యువకులు

కూకట్ పల్లిలో వేగంగా పుంజుకుంటున్న బీజేపీ: వడ్డేపల్లి– రాజేశ్వర్ రావు సమక్షంలో పార్టీలో చేరిన 50 మంది యువకులు– కాషాయం కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ సీనియర్ నాయకులు కూకట్ పల్లి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు సమక్షంలో బీజేవైఎం నాయకులు నరేందర్ రెడ్డి, అరవింద్ కిశోర్ నాయుడు, బీజేవైఎం ప్రెసిడెంట్ హుస్సేన్ ఆధ్వర్యంలో కె.పి.హెచ్.బి. 7వ ఫేజ్ 117వ డివిజన్ కు చెందిన 50 మంది యువకులు మంగళవారం బీజేపీలో చేరారు. వడ్డేపల్లి …

రాజేశ్వర్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన 50 మంది యువకులు Read More »

రిసెప్షన్ వేడుకకు హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి

రిసెప్షన్ వేడుకకు హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి కూకట్ పల్లి కి చెందిన శ్రీ కొడిచెర్ల పెంటయ్య శ్రీమతి సావిత్రి గారల కుమారుడు సురేశ్ వివాహం మధులికతో గత ఆదివారం ఘనంగా జరిగింది. వరుడి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి మూసాపేట్ ఎన్ఆర్సీ గార్డెన్ లో జరిగిన రిసెప్షన్ వేడుకకు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డెపల్లి రాజేశ్వర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం …

రిసెప్షన్ వేడుకకు హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి Read More »

బీజేపీ అల్లాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రాంగోపాల్ సింగ్ ని కలిసిన వడ్డేపల్లి

భారతీయ జనతా పార్టీ అల్లాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రాంగోపాల్ సింగ్, ఆయన కుమారుడు బీజేవైఎం నాయకుడు సందీప్ నాయక్ లను బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి చర్చించారు. రాంగోపాల్ సింగ్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వడ్డేపల్లి కోరారు. పార్టీలో క్రియాశీలకంగా మారాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా …

బీజేపీ అల్లాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రాంగోపాల్ సింగ్ ని కలిసిన వడ్డేపల్లి Read More »

పరాక్రమానికి మారుపేరు మహారాణా ప్రతాప్: వడ్డేపల్లి

అల్లాపూర్ డివిజన్ లోని రాణా ప్రతాప్ నగర్ లో శ్రీ మహారాణా ప్రతాప్ 483వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యాను. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించాను. రాణా ప్రతాప్ శౌర్యాన్ని నేటితరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం. పరాక్రమానికి మారుపేరుగా నిలిచిన రాణా ప్రతాప్ పోరాట స్ఫూర్తితో నేటి యువతరం కూడా పనిచేయాలి.– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, …

పరాక్రమానికి మారుపేరు మహారాణా ప్రతాప్: వడ్డేపల్లి Read More »

Scroll to Top