ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు
కూకట్ పల్లి నియెజకవర్గ పరిధిలోని మూసాపేట్ 117 డివిజన్ లో బీజేవైఎం అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం అడ్వైజర్ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇలాంటి ఉచిత వైద్య …
ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »