Author name: Team Vaddepally

ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి నియెజకవర్గ పరిధిలోని మూసాపేట్ 117 డివిజన్ లో బీజేవైఎం అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం అడ్వైజర్ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇలాంటి ఉచిత వైద్య …

ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »

భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్త లత గారి భర్త పలు ఆరోగ్య సమస్యలతో మరణించారు

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్త లత గారి భర్త పలు ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఈ విషయాన్ని డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రమేష్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు కు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వడ్డేపల్లి వెంటనే స్పందించి లత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తదుపరి కార్యక్రమాల నిర్వహణ కోసం లతకు ఆర్థిక సాయం అందించారు. మధు …

భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్త లత గారి భర్త పలు ఆరోగ్య సమస్యలతో మరణించారు Read More »

దుర్గామాత మండపం షెడ్ భూమి పూజ చేయడం జరిగింది

బాల్నగర్ రాజు కాలనీ సాయి హోటల్ స్ట్రీట్ శ్రీ వీర హనుమాన్ మంచాల యూత్ అసోసియేషన్ గణేష్ మండపం మరియు దుర్గామాత మండపం షెడ్ భూమి పూజ చేయడం జరిగింది డివిజన్ ప్రెసిడెంట్ జి ఆర్ రమేష్, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, కంటెస్టెంట్ కార్పొరేటర్ నర్సిరెడ్డి, సురేందర్ రెడ్డి, ఏ లక్ష్మణ్, వెంకట్ చిన్నారెడ్డి, వాణిశ్రీ, శివరంజని, అశోక్, శివకుమార్, సంపత్ గౌడ్… బిజెపి నాయకులు పాల్గొన్నారు

శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

భారత్ మాతాకీ జై ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం, మూసాపేట్ డివిజన్లోని,మూసాపేట్ యాదవ బస్తి లో గల శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దేవాలయంలో యాదవ సంఘం వారిచే నిర్వహించబడ్డ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు కుమార్ యాదవ్ మరియు ఎల్లేష్ యాదవ్ గార్ల ఆహ్వాన మేరకు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కాంతారావు గారు, సీనియర్ …

శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది Read More »

పాపనాశి ఆలయానికి నాగ దేవత విగ్రహం అందజేసిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

ధ్వజ స్తంభం చేయించిన దాత తూము మనోజ్ కుమార్ ఆలయంలో రాజేశ్వర్ రావు ప్రత్యేక పూజలు కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ అంజన్న నగర్ లో పాపనాశి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం శివ పార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అడ్వైజర్ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర రావు ముఖ్య అతిథిగా …

పాపనాశి ఆలయానికి నాగ దేవత విగ్రహం అందజేసిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »

నూతన వధువారులను ఆశీర్వాదించిన శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు

ఈరోజు కూకట్పల్లి ఎన్ కే ఎన్ ఆర్ గార్డెన్స్ నందు జరిగిన శ్రీ కాసా మల్లయ్య యాదవ్ శ్రీమతి ఐలమ్మ గార్ల కుమారుని వివాహ విందుకు హాజరై నూతన వధువారులను ఆశీర్వాదించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ అంబేద్కర్ నగర్ కమిటీ హాల్ లో శుక్రవారం మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని టిటిడి అడ్వైజర్ కమిటీ మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ నాయకులు వడ్డేపల్లి కూడా స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం …

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి Read More »

పచ్చీసు ప్రబారిల సమీక్షా సమావేశం కూకట్పల్లి MLC ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్పల్లి పార్టీ ఆఫిస్ లో జరిగింది

హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూకట్పల్లి అసెంబ్లీ(బూత్ నెంబర్ 102) కి సంబంధించిన పచ్చీసు ప్రబారిల సమీక్షా సమావేశం కూకట్పల్లి MLC ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్పల్లి పార్టీ ఆఫిస్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలు గా కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మాధవరామ్ కాంతారావు గారు, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు విచ్చేశారు, వాళ్ళిద్దరూ మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమందరం కలిసి కష్టపడి బిజెపి …

పచ్చీసు ప్రబారిల సమీక్షా సమావేశం కూకట్పల్లి MLC ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్పల్లి పార్టీ ఆఫిస్ లో జరిగింది Read More »

మహిళా గోస బీజేపీ భరోసా దీక్ష

తెలంగాణ మహిళా గోస బీజేపీ భరోసా దీక్ష 10 మార్చి 2023, హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు BJP TelanganaNarendra ModiD K ArunaVijayashanthi #vaddepallyrajeshwarrao#BJPTelangana

Scroll to Top