Plant a tree, grow a flower –let’s give mother earth to give them back her power.
Plant a tree, grow a flower –let’s give mother earth to give them back her power. #WorldForestDay#BJPTelangana#vadepallyrajeshwarrao
Plant a tree, grow a flower –let’s give mother earth to give them back her power. #WorldForestDay#BJPTelangana#vadepallyrajeshwarrao
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు సోమవారం కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది. పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నా. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పేపర్ లీకేజీ జరిగింది. గ్రూప్ 1, ఏఈ లాంటి పరీక్షల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుంది. ఇది చాలా హేయమైన చర్య. పాలనలో …
జన హృదయ నాయకుడు, శ్రీ ఈటెల రాజేందర్ అన్న గారికి పుట్టనరోజు శుభాకాంక్షలు!!
కూకట్ పల్లి నియోజకవర్గం లోని బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. TSPSC పేపర్ లీక్ కు నిరసనగా రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించవలసిన దీక్ష కార్యక్రమ నియోజకవర్గల వారీగా నిర్వహించవలసిందిగా రాష్ట్ర పార్టీ సూచించింది. వారి సూచనల మేరకు రేపు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయం (బిజెపి ఆఫీస్) వద్ద సమిష్టిగా పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించడము జరిగింది. …
Have inspiring ideas & stories that are driving positive transformation in the society ? Share it with Hon’ble PM Narendra Modi for the upcoming #MannKiBaat Record it on 1800-117-800 or share your input on MyGov or NaMo App
నా బాల్య మిత్రుడు అయిన ముసలి సుభాష్ గారి తల్లి సత్తమ్మ అకాల మరణానికి చింతిస్తున్నాను. సుభాష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. సత్తమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి
ఓబిసి మోర్చా డివిజన్ ఉపాధ్యక్షులు జి సంతోష్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోష్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.
అరుణాచల్ ప్రదేశ్ లో గురువారం ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో వీర మరణం పొందిన తెలంగాణ వాసి లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి & మేజర్ జయంత్ (తమిళనాడు)లకు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భరతమాత సేవలో నిమగ్నమై వారు చేసిన ప్రాణ త్యాగం అజరామారం. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్నివ్వాలని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.
తిరుమల తిరుమతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు శనివారం షాపూర్ నగర్ లోని శుభం హోటల్ లో శనివారం జరిగిన కూకట్ పల్లి వ్యాస్తవ్యులు ఆర్యవల్లి గోకర్ణ కేశవాచార్యులు – కమల కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు యోగానంద్ – ఛాయా రవళి దుర్గాదేవిలను ఆశీర్వదించారు. వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. #BJPTelangana#BJPkukatpally#vaddepallyrajeshwarrao#ttdadvisor
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన ఏవీఎన్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, పన్నాల హరీశ్ రెడ్డి, …
ఏవీఎన్ రెడ్డి విజయం పట్ల వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »