Author name: Team Vaddepally

ఆలయాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న బిజెపి నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు.

బాలనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ కళ్యాణ్ నగర్ లో స్వయంభుగా వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయాల అభివృద్ధి పనుల కోసం, ఆలయ కమిటీ కోరిక మేరకు చేయూతనిచ్చిన బిజెపి నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మధు,ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర్లు,అనిల్ సురేందర్ రెడ్డి, రమేష్ ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. #vaddepallyrajeshwarrao#bjpkukatpally#bjpparty

Happy Mahavir Jayanti

On this auspicious occasion of Mahavir Jayanti, let’s take a moment to reflect on the teachings of Lord Mahavir and imbibe his message of living a life filled with kindness, compassion, and non-violence. Wishing you all a blessed Mahavir Jayanti! #vaddepallyrajeshwarrao#bjpkukatpally#bjpparty#MahavirJayanti

Keertiseshi Ramanna garu Nagamani (85 years) passed away

Kukatpalli resident, Rajaka Sangham member Ramanna garu’s mother Keertiseshi Ramanna garu Nagamani (85 years) passed away today at 10:30 am. Senior BJP leader Sri Vaddepalli Rajeswara Rao garu reached his residence at Kukatpally East Command and prayed to God for the peace of Nagamani garu’s soul, Ana With Suffering from illness for a few days, …

Keertiseshi Ramanna garu Nagamani (85 years) passed away Read More »

శ్రీ లలితమ్మ గారి ప్రథమ వర్ధంతి

మిత్రుడు సోదర సమానుడు పాపారాయుడు నగర్ కాలనీలో నివాసముంటున్న, భాస్కర్ రెడ్డి గారి , తల్లి స్వర్గీయ శ్రీ లలితమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి స్వగృహంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు (బిజెపి సీనియర్ నాయకులు కూకట్ పల్లి నియోజకవర్గం – 46)

జై శ్రీరామ్..

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల్లో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం 10,000 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. జానకిరాముల కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి రామచంద్రుడి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఆ సీతారాముల ఆశీస్సులు అందరికీ అందాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నాను. జై శ్రీరామ్.. -వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు #vaddepallyrajeshwarrao#BJPkukatpally

బాలనగర్ డివిజన్ పరిధిలోని వివిధ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు వెన్నెల

కూకట్ పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ పరిధిలోని వివిధ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు వెన్నెల, వివేకానంద, సమీనా బేగం చదువుల నిమిత్తం ఆర్థిక సాయం చేయాల్సిందిగా డివిజన్ అధ్యక్షులు జి.ఆర్.రమేష్ గారు నా దృష్టికి తీసురావడం జరిగింది. ఈ మేరకు వారి చదువుల కోసం ఒక సంవత్సరం ఫీజు చెల్లించాను. విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని ఆశీర్వదించడం జరిగింది. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు. #vaddepallyrajeshwarrao#BJPTelangana

తల్లితడ్రులు లేని ఓ నిరుపేద విద్యార్థి కి వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆర్థిక సహాయం

కరీంనగర్ కి చెందిన విద్యార్థి పై చదువల నిమిత్తం కూకట్ పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని కలసి కుటుంబ పరిస్థితి వివరించగా అతనికి ఆర్థిక సహాయం అందజేశారు.. తనకు చిన్న వయసు ఉననప్పుడు తల్లితండ్రులను కోల్పోయాను అని కష్టపడి గ్రాడ్యుేషన్ పూర్తి చేసి ఎంబీఏ చదువుకి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం తో వడ్డేపల్లి గారి దృష్టికి తెలిసిన వ్యక్తి తీసుక రావడం తో పరిస్థితిని వివరించగా వెంటనే ఆర్థిక …

తల్లితడ్రులు లేని ఓ నిరుపేద విద్యార్థి కి వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆర్థిక సహాయం Read More »

వివేకానంద నగర్ లో కొలువైన శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ‌వివేకానంద నగర్ లో కొలువైన శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. కన్నుల పండువగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం చాలా సంతోషంగా ఉంది. కళ్యాణం అనంతరం వేద పండితుల నుంచి స్వామి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేంకటేశుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కళ్యాణోత్సవానికి ఆహ్వానించిన …

వివేకానంద నగర్ లో కొలువైన శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం Read More »

వేసవి కాలంలో కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల దాహార్తి ని తీర్చాలనే సంకల్పంతో చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం

వేసవి కాలంలో కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల దాహార్తి ని తీర్చాలనే సంకల్పంతో బీజేపీ నాయకులు మాధవరం కాంతారావు గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సూర్యా రావు గారితో పాల్గొనడం జరిగింది. చలివేంద్రం ఏర్పాటు చేసిన కాంతారావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు. #vaddepallyrajeshwarraro#BJPkukatpally

Scroll to Top